రస్ అల్ ఖైమా రోడ్లపై చెత్త: 1.2 మిలియన్ దిర్హామ్ల ఫైన్
- January 27, 2016
రోడ్లపై చిన్న చెత్త కాగితాన్ని వేసినా 500 దిర్హామ్ల ఫైన్ కట్టవలసి రావొచ్చు. పబ్లిక్ రోడ్, పార్క్, బీచ్ లేదా పర్యాటక ప్రాంతంలో ఎక్కడైనా చెత్త పడేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. రస్ అల్ ఖైమాలో ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనల్ని ఉల్లంఘించిన 5,008 మందికి గత ఏడాదిలో ఒక్కొక్కరికి 500 దిర్హామ్ల ఫైన్ విధించడం జరిగింది. ఇందులో 4,265 మంది వాహన చోదకులున్నారు. 2015లో 2,132,500 దిర్హామ్లను ఫైన్ రూపంలో నిబంధనలు ఉల్లంఘించినవారి నుంచి వసూలు చేశారు. 2014తో పోల్చితే 150 శాతం నిబంధనల ఉల్లంఘన పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









