రస్ అల్ ఖైమా రోడ్లపై చెత్త: 1.2 మిలియన్ దిర్హామ్ల ఫైన్
- January 27, 2016
రోడ్లపై చిన్న చెత్త కాగితాన్ని వేసినా 500 దిర్హామ్ల ఫైన్ కట్టవలసి రావొచ్చు. పబ్లిక్ రోడ్, పార్క్, బీచ్ లేదా పర్యాటక ప్రాంతంలో ఎక్కడైనా చెత్త పడేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. రస్ అల్ ఖైమాలో ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనల్ని ఉల్లంఘించిన 5,008 మందికి గత ఏడాదిలో ఒక్కొక్కరికి 500 దిర్హామ్ల ఫైన్ విధించడం జరిగింది. ఇందులో 4,265 మంది వాహన చోదకులున్నారు. 2015లో 2,132,500 దిర్హామ్లను ఫైన్ రూపంలో నిబంధనలు ఉల్లంఘించినవారి నుంచి వసూలు చేశారు. 2014తో పోల్చితే 150 శాతం నిబంధనల ఉల్లంఘన పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







