రాయబారులతో సమావేశమైన ఎమిర్‌ షేక్‌

- January 27, 2016 , by Maagulf
రాయబారులతో సమావేశమైన ఎమిర్‌ షేక్‌

ఎమిర్‌ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమాద్‌ అల్‌ థని, ఇంఓనేసియా, కామరోస్‌ తదితర దేశాల్లోని తమ రాయబారులతో మిర్‌ దివాన్‌లో సమావేశమయ్యారు. ఖతార్‌తో ఆయా దేశాల మధ్య సంబంధాల పెరుగుదలకు రాయబారులు చేస్తున్న కృషిని ఎమిర్‌ షేక్‌ కొనియాడారు. రాయబారులు, ఎమిర్‌ షేక్‌ మరియు అధికారులు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com