వీసాల పొడిగింపు 3 నెలల వరకూ
- April 16, 2020
కువైట్:డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఇంటీరియర్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ అనాస్ అల్ సలెహ్, అన్ని వీసాలనూ 3 నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. గడువు తీరనున్న వీసాలకు మూడు నెలల పొడిగింపు వర్తిస్తుందనీ, మార్చి 1 నుంచి మే 31 వరకు ఈ పొడిగింపు చెల్లుబాటవుతుందని వివరించారు. దేశంలో వున్న రెసిడెంట్స్ అందరికీ ఈ విధానం వర్తిస్తుంది. విజిట్ వీసాతో వున్నవారికీ ఈ పొడిగింపు వర్తించనుంది.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







