స్కామ్ ఈ-మెయిల్స్పై యాంటీ సైబర్ క్రైమ్ హెచ్చరిక
- April 16, 2020
మనామా:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ, స్కామ్ ఈ-మెయిల్స్ పట్ల హెచ్చరికలు జారీ చేసింది. యాపిల్ కంపెనీ నుంచి వచ్చినట్లుగా చెబుతున్న ఇ-మెయిల్ ద్వారా ఐడీ వెరిపికేషన్ అడుగుతున్నారనీ, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు. వినియోగదారుల్ని మోసం చేసేందుకు ఇలా ఇ-మెయిల్ స్కామర్స్ ప్రయత్నిస్తున్నారనీ, వ్యక్తిగత వివరాలు పొందుపర్చితే, బ్యాంక్ అక్కౌంట్లలో సొమ్ము మాయమవుతుందని అధికారులు హెచ్చరించారు. ఈ తరహా ఫేక్ ఇ-మెయల్స్ పట్ల అప్రమత్తంగా వుండాలనీ, ఇ-మెయిల్ ఐడీలను పూర్తిస్థాయిలో పరిశీలించి, సంబంధిత సంస్థతో చర్చించాలని డిపార్ట్మెంట్ సూచిస్తంది. ఏ సంస్థ కూడా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కోరదని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







