హెల్త్ ఉల్లంఘనల నమోదు
- April 17, 2020
మస్కట్: 48 ఫెసిలిటీస్పై అధికారులు తనిఖీలు నిర్వహించి 10 కిలోల ఫుడ్ స్టఫ్ని స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేశారు. రెండు హెల్త్ ఉల్లంఘనలకు సంబంధించి నోటీసుల్ని, మినిస్టీరియల్ నిర్ణయాలకు అనుగుణంగా జారీ చేయడం జరిగింది నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లో. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ రీజినల్ మునిసిపాలిటీస్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఓ ప్రకటనలో వెల్లడించడం జరిగింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







