మస్కట్:తక్కువ ఆదాయ వర్గాలకు చేయూతకు ఫండ్ ఏర్పాటు చేసిన నామా గ్రూప్
- April 20, 2020
మస్కట్:రమాదాన్ వేళ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్గాలకు చేయూతగా నిలబడాలని నిర్ణయించింది నామా గ్రూప్. అందుకోసం దాదాపు RO 300,000 సహాయనిధిని సమీకరించింది. ఈ డబ్బును అత్యల్ప ఆదాయ వర్గాల వారికి, చిన్న, మధ్యతరహా సంస్థలకు తోడ్పాటునిచ్చేలా ఖర్చు చేయనుంది. సోషల్ ఇన్సూరెన్స్ కుటుంబాల కరెంట్ బిల్లులను చెల్లించి వారి ఖర్చులను తగ్గించుకునేలా సహాయ పడనుంది. దీనికి సంబంధించి మేలో పార్మాలిటీస్ పూర్తి చేసి సహాయ చర్యలను చేపట్టనుంది.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







