బిల్డింగ్ పర్మిట్స్, రోడ్ వర్క్స్ మరియు ప్రకటనలకు ఇన్స్యూరెన్స్ రిఫండ్స్
- May 01, 2020
మనామా:వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్టర్ ఇస్సావ్ు బిన్ అబ్దల్లా ఖలాఫ్, ఇన్షూరెన్స్ చెల్లించిన పౌరులు, రెసిడెంట్స్ మరియు అప్లియెంట్స్, రిఫండ్ కోసం మునిసిపాలిటీస్ని సంప్రదించాలని సూచించారు. మనీ బ్యాక్ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసిన లైసెన్సీ, బిల్డింగ్స్, రోడ్ వర్క్స్ లేదా అడ్వర్టైజ్మెంట్స్ పూర్తయిన నేపథ్యంలో ఈ వెసులుబాటు కలిగింది. డెడ్లైన్ ముగిశాక, మినిస్ట్రీ, ఫైనాన్స్ అలాగే నేషనల్ ఎకానమీ మినిస్ట్రీతో కలిసి మిగిలిన ఇన్స్యూరెన్స్ మొత్తాలపై కో-ఆర్డినేట్ చేస్తుందని మినిస్టర్ చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







