పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయబడ్డ 40 వెబ్సైట్స్
- May 01, 2020
కువైట్:లైసెన్స్ లేకుండా నడుపుతుండడం అలాగే తప్పుడు వార్తల్ని పబ్లిష్ చేస్తున్న నేపథ్యంలో 40 వెబ్సైట్స్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది. వెబ్సైట్స్కి లైసెన్సింగ్ విషయమై ఖచ్చితమైన టెర్మ్స్ని కువైట్ ప్రభుత్వం జారీ చేసింది. పొలిటికల్ మరియు కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ అవసరాల నిమిత్తం లైసెన్స్ లేకుండా నడుస్తున్న వెబ్సైట్స్పై చర్యలు తప్పవనీ, వాటన్నిటినీ ప్రాసిక్యూషన్కి తదుపరి చర్యల నిమిత్తం రిఫర్ చేయబడ్తుందని అధికారులు తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







