పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయబడ్డ 40 వెబ్సైట్స్
- May 01, 2020
కువైట్:లైసెన్స్ లేకుండా నడుపుతుండడం అలాగే తప్పుడు వార్తల్ని పబ్లిష్ చేస్తున్న నేపథ్యంలో 40 వెబ్సైట్స్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది. వెబ్సైట్స్కి లైసెన్సింగ్ విషయమై ఖచ్చితమైన టెర్మ్స్ని కువైట్ ప్రభుత్వం జారీ చేసింది. పొలిటికల్ మరియు కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ అవసరాల నిమిత్తం లైసెన్స్ లేకుండా నడుస్తున్న వెబ్సైట్స్పై చర్యలు తప్పవనీ, వాటన్నిటినీ ప్రాసిక్యూషన్కి తదుపరి చర్యల నిమిత్తం రిఫర్ చేయబడ్తుందని అధికారులు తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







