యూఏఈ: కార్మికులకు సిమ్ కార్డులు, కరోనా సెఫ్టి బాక్సుల పంపిణి
- May 02, 2020
యూఏఈ:అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా యూఏఈ కార్మికు భద్రత కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య భద్రతను పాటిస్తూ మహమ్మారిపై పోరాటంలో భాగస్వామ్యులు కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా కార్మికులకు మే డే రోజున స్టే సేఫ్ కాన్సెప్ట్ తో సెఫ్టి బాక్స్ లను కానుకగా ఇచ్చింది. ఇందులో కరోనా వైరస్ సోకకుండా ధరించే మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్స్ తో పాటు ఆహార పదార్ధాలు..ఇలా మొత్తం 44 రకాల వస్తువులు అందించింది యూఏఈ. అలాగే కార్మికులు కుటుంబ సభ్యులతో మాట్లాడి మానసికంగా సంతోషకరమైన జీవితం గడిపటం కోసం ఉచితంగా సిమ్ కార్డులను కూడా అందించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







