2 మొబైల్ ఆసుపత్రుల్ని నిర్మించిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్
- May 12, 2020
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తరఫున జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ మెడికల్ సర్వీసెస్ - ఆర్మ్డ్ ఫోర్సెస్ రెండు మొబైల్ ఆసుపత్రుల్ని నిర్మించింది. మక్కాలో 100 పడకలతో వీటిని నిర్మించారు. కోవిడ్19 బాధితులకు ఈ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తారు. పౌరులు అలాగే వలసదారులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకోసం వీటిని రూపొందించారు. ఈ రెండు మొబైల్ హాస్పిటల్స్లో అవసరమైన మెడికల్ ఎక్విప్మెంట్ని పొందుపర్చారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సంయుక్తంగా వీటిని నిర్వహిస్తాయి.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







