మాల్స్, మార్కెట్స్ మూసివేత: అది పాత ప్రకటన
- May 13, 2020
యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్, మాల్స్ మరియు మార్కెట్స్ మూసివేతకు సంబంధించి ప్రచారంలో వున్న ప్రకటన పాతదేనని స్పష్టం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 23న ఆ ప్రకటన జారీ చేయడం జరిగిందనీ, ప్రస్తుతం కొన్ని వెసులుబాట్లతో మార్కెట్లు, మాల్స్ తిరిగి సేవలు అందిస్తున్నాయనీ, వీటికి ఎలాంటి ఇబ్బందులూ లేవని మినిస్ట్రీ పేర్కొంది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పాత ప్రకటనను కొత్త ప్రకటనగా పొరపడవద్దని మినిస్ట్రీ సూచించింది. ప్రభుత్వం తరఫున అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవచ్చని పౌరులు, నివాసితులకు అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







