50 శాతం వేతనాల కోతపై మినిస్ట్రీ స్పష్టత
- May 13, 2020
మస్కట్: ఒమనీ వర్క్ ఫోర్స్కి ప్రైవేట్ సెక్టార్లో వేతనాల కోతకు సంబంధించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వివరాలపై మినిస్ట్రీ స్పందించింది. కరోనా వైరస్పై పోరులో భాగంగా ఏర్పాటైన సుప్రీం కమిటీ, పలు సూచనల్ని కంపెనీలకు చేసిందనీ, అయితే ఇందులో వేతనాల కోతకు సంబంధించి ఇంత శాతం అని చెప్పలేదని పేర్కొంది. పెయిడ్ యాన్యువల్ లీవ్ సహా, వేతనాల కోతకు సంబంధించి ఎంప్లాయర్కి నెగోసియేషన్స్ కోసం అవకాశం కల్పిస్తున్నారు. మూడు నెలల కాలానికి పని గంటల తగ్గింపు, తదనుగుణంగా వేతనాల చెల్లింపు వంటి అంశాలపై మార్గదర్శకాలు విడుదల చేసినట్లు మినిస్ట్రీ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







