మాస్క్ ధరించకపోతే జరీమానా, జైలు
- May 15, 2020
దోహా: ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ తప్పక ధరించాల్సిందేనని ఖతార్లో ఆదేశాలు జారీ అయ్యాయి. ఉల్లంఘనలులకు 55,000 డాలర్ల వరకూ జరీమానా విధిస్తారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటి నుంచి ఎవరు బయటకు వచ్చినా, తప్పక ఫేస్ మాస్క్ ధరించాలని లేని పక్షంలో 200,000 రియాల్స్ వరకూ (55,000 డాలర్లు) జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుందనీ, అదే సమయంలో వారికి మూడేళ్ళ వరకు జైలు శిక్ష విధించే అవకావం కూడా వుంటుందని తెలుస్తోంది. కాగా, ఖతార్లో 28,000 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే, కేవలం 14 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రెస్టారెంట్లు, బార్లు, మసీదులు, సినిమా ది¸యేటర్లను మూసివేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







