యూ.ఏ.ఈ:కొత్తగా 731 కరోనా కేసులు నమోదు
- May 17, 2020
యూ.ఏ.ఈ: యూ.ఏ.ఈలో ఒకేరోజు 731 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అక్కడ ఈ మహమ్మారి ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో తెలియజేస్తోంది. కొత్తగా నమోదైన 731 కేసులతో కలిపి ఆ దేశంలో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 2౩,358 అయ్యిందని యూ.ఏ.ఈ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అలాగే గడిచిన 24 గంటల్లో 581 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని, దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారు 8,512 మంది అయినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇక్కడ ఇప్పటివరకు కేవలం 220 కరోనా మరణాలు సంభవించాయి.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







