WHO ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత్కు స్థానం
- May 19, 2020
జెనీవా:ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత్ భాగమైంది. దీంతో WHOలో భారత్ కీలక పాత్రపోషించనుంది. ప్రతీ మూడేళ్లకు ఒకసారి ఎన్నికయ్యే ఈ బోర్డులో భారత్ తో పాటు మరో 9దేశాలకు చోటు దక్కింది. డబ్ల్యూహెచ్ఓ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను ఎగ్జిక్యూటివ్ బోర్డు అమలు చేస్తుంది. కీలక సమయంలో సలహాలిస్తుంది. ఈబోర్డు ఏడాదికి రెండు సార్లు సమావేశం అవుతుంది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







