WHO ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత్కు స్థానం
- May 19, 2020
జెనీవా:ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత్ భాగమైంది. దీంతో WHOలో భారత్ కీలక పాత్రపోషించనుంది. ప్రతీ మూడేళ్లకు ఒకసారి ఎన్నికయ్యే ఈ బోర్డులో భారత్ తో పాటు మరో 9దేశాలకు చోటు దక్కింది. డబ్ల్యూహెచ్ఓ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను ఎగ్జిక్యూటివ్ బోర్డు అమలు చేస్తుంది. కీలక సమయంలో సలహాలిస్తుంది. ఈబోర్డు ఏడాదికి రెండు సార్లు సమావేశం అవుతుంది.
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









