ఇంటి వద్దనే ఈద్ ప్రార్థనలు నిర్వహించుకోవాలి
- May 19, 2020
కువైట్:కువైట్ మినిస్ట్రీ ఆఫ్ అవ్కాఫ్, ఈద్ అల్ పితర్ ప్రార్థనల్ని ఇంటివద్దనే చేసుకోవాలని సూచించింది. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్క్ల వద్ద ప్రార్థనలు చేయడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ పరిగణనలోకి తీసుకోవాలని మినిస్ట్రీ సూచించింది. మినిస్ట్రీ ఈ మేరకు ఫోన్ ద్వారా పలువురు ముస్లిం స్కాలర్స్ అభిప్రాయాల్ని తెలుసుకుంది. వారంతా రక్ ఆతిన్ ప్రేయర్స్ ఇంటి వద్దనే నిర్వహించుకోవడానికి సమ్మతి తెలిపారని మినిస్ట్రీకి చెందిన ఫత్వా డిపార్ట్మెంట్ తెలిపింది. కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రత్యేక ప్రార్థనల్ని ఇంటివద్దనే నిర్వహించుకోవాలని మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









