ఇంటి వద్దనే ఈద్ ప్రార్థనలు నిర్వహించుకోవాలి
- May 19, 2020
కువైట్:కువైట్ మినిస్ట్రీ ఆఫ్ అవ్కాఫ్, ఈద్ అల్ పితర్ ప్రార్థనల్ని ఇంటివద్దనే చేసుకోవాలని సూచించింది. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్క్ల వద్ద ప్రార్థనలు చేయడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ పరిగణనలోకి తీసుకోవాలని మినిస్ట్రీ సూచించింది. మినిస్ట్రీ ఈ మేరకు ఫోన్ ద్వారా పలువురు ముస్లిం స్కాలర్స్ అభిప్రాయాల్ని తెలుసుకుంది. వారంతా రక్ ఆతిన్ ప్రేయర్స్ ఇంటి వద్దనే నిర్వహించుకోవడానికి సమ్మతి తెలిపారని మినిస్ట్రీకి చెందిన ఫత్వా డిపార్ట్మెంట్ తెలిపింది. కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రత్యేక ప్రార్థనల్ని ఇంటివద్దనే నిర్వహించుకోవాలని మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







