తెలంగాణ: కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు
- May 19, 2020
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మంగళవారం మరో 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో GHMC పరిధిలోనే 34 కేసులు నమోదయ్యాయి. మరో 8 మంది వలస కూలీలకు కరోనా సోకినట్లు తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,634కు చేరింది. అందులో 77 మంది వలసదారులే ఉన్నారు. మంగళవారం 9 మంది కోలుకోగా, వారితో కలిపి 1011 మంది డిశ్చార్జి అయ్యారు. ఇవాళ 4 కరోనా మరణాలు నమోదవ్వగా మొత్తంగా ఇప్పటి వరకు 38 మంది చనిపోయారు. ప్రస్తుతం 585 మంది చికిత్స పొందుతున్నారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







