తెలంగాణ: కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు
- May 19, 2020
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మంగళవారం మరో 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో GHMC పరిధిలోనే 34 కేసులు నమోదయ్యాయి. మరో 8 మంది వలస కూలీలకు కరోనా సోకినట్లు తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,634కు చేరింది. అందులో 77 మంది వలసదారులే ఉన్నారు. మంగళవారం 9 మంది కోలుకోగా, వారితో కలిపి 1011 మంది డిశ్చార్జి అయ్యారు. ఇవాళ 4 కరోనా మరణాలు నమోదవ్వగా మొత్తంగా ఇప్పటి వరకు 38 మంది చనిపోయారు. ప్రస్తుతం 585 మంది చికిత్స పొందుతున్నారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







