తెలంగాణ: కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు
- May 19, 2020
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మంగళవారం మరో 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో GHMC పరిధిలోనే 34 కేసులు నమోదయ్యాయి. మరో 8 మంది వలస కూలీలకు కరోనా సోకినట్లు తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,634కు చేరింది. అందులో 77 మంది వలసదారులే ఉన్నారు. మంగళవారం 9 మంది కోలుకోగా, వారితో కలిపి 1011 మంది డిశ్చార్జి అయ్యారు. ఇవాళ 4 కరోనా మరణాలు నమోదవ్వగా మొత్తంగా ఇప్పటి వరకు 38 మంది చనిపోయారు. ప్రస్తుతం 585 మంది చికిత్స పొందుతున్నారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









