ఏ.పి:గడిచిన 24 గంటల్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు
- May 20, 2020
అమరావతి:ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే వున్నాయి. తాజా కేసులతో ఏపీలో 24 వందలు దాటాయి కరోనా కేసులు. తాజాగా ఏపీ సర్కార్ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 68 కొత్త కేసులు నమోదు అయ్యాయి..ఒకరు మృతిచెందారు.. దీంతో.. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,407కు చేరగా.. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 53 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 9,159 శాంపిల్స్ పరీక్షించినట్టు పేర్కొంది ప్రభుత్వం.. కొత్తగా వచ్చిన 68 పాజిటివ్ కేసుల్లో చిత్తూరులో 6, నెల్లూరులో 4 కేసులకు కేయంబేడు లింక్ ఉన్నట్టు తేలడంతో.. ఆయా జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







