ప్రొ కబడ్డి లీగ్2016 పోటీలను ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి
- January 30, 2016
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో ప్రొ కబడ్డి లీగ్2016 పోటీలను ప్రారంభించారు. వైజాగ్యూ ముంబా జట్ల మధ్య జరుగుతున్న ప్రారంభ మ్యాచ్ ను చంద్రబాబు, నటుడు అమీర్ ఖాన్ తిలకిస్తున్నారు. అంతకు ముందు పోటీల సందర్భంగా తొడగొట్టి క్రీడాకారులను ముఖ్యమంత్రి ఉత్సాహ పరిచారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







