టీ.20 మ్యాచ్లో లారా జట్టుపై సెహ్వాగ్ సేన గెలుపు
- January 30, 2016
మాస్టర్స్ ఛాంపియన్స్ లీగ్లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం జరిగిన టీ.20 మ్యాచ్లో బ్రియాన్ లారా సారథ్యంలోని లియో లయన్స్ జట్టుపై వీరేంద్ర సెహ్వాగ్ నేతృత్వంలోని జెమిని అరేబియన్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లియో లయన్స్ నిర్ణీత 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేయగా, జెమినీ అరేబియన్స్ 18 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సెహ్వాగ్ 12 పరుగులు మాత్రమే చేసినప్పటికీ కుమార సంగక్కర 41 పరుగులు, బ్రాడ్ హాగ్ 65 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







