పూరీ ఆటోజానీలో రవితేజ..
- January 30, 2016
రవితేజ ఇటీవల బెంగాల్ టైగర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా, ఈ చిత్రం మంచి సక్సెస్నే సాధించింది. ఇక తాజాగా వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ఎవడో ఒకడు చిత్రాన్ని చేస్తోన్న రవితేజ తన తర్వాతి ప్రాజెక్టులను సుధీర్ వర్మ, చక్రిలతో చేయనున్నారు. ఈ క్రమంలో పూరీతోను ఓ చిత్రాన్ని చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.రవితేజ, పూరీ కాంబినేషన్లో 5 చిత్రాలు తెరకెక్కగా ఇందులో మూడు మంచి విజయం సాధించాయి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషులు వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కగా తాజాగా చిరు కోసం తయారు చేసిన ఆటో జాని స్టోరీను రవితేజతో పూరి తెరకెక్కించనున్నట్టు సమాచారం.చిరు కోసం తయారు చేసిన కథలో కొన్ని మార్పులు చేసి రవితేజకు వినిపించగా, అందుకు మాస్ రాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పూరీ ప్రస్తుతం రోగ్ అనే చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కిస్తోండగా, ఈ సినిమా పూర్తైన తర్వాత ఆటోజానీ ను పట్టాలెక్కించనున్నట్టు టాక్.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







