కోవిడ్ 19: 100,000 మంది లేబరర్స్కి టెస్టులు
- May 28, 2020
జెడ్డా: జెడ్డాలో 108,000 మంది లేబరర్స్కి కరోనా వైరస్ టెస్టులు చేసినట్లు సిటీ లేబర్ హౌసింగ్ కమిటీ వెల్లడించింది. టెస్టులతోపాటు, 591 భవనాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది కోవిడ్-19 ప్రికాషన్స్కి సంబంధించి. కాగా, అల్ జౌఫ్ మునిసిపాలిటీ 200 మందికి పైగా డెలివరీ వర్కర్స్కి జరీమానాలు విధించగా, 600 సేఫ్టీ వయొలేషన్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. వాహనాల్లో శానిటైజర్స్ లేకపోవడం, మాస్క్లు, గ్లోవ్స్ ధరించకపోవడం వంటి వాటికి సంబంధించి వార్నింగ్స్ జారీ చేశారు. మెడికల్ సర్టిఫికెట్స్ లేకపోవడం అలాగే క్లీన్గా వుండకపోవడంపైనా నోటీసులు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







