కోవిడ్ 19: 100,000 మంది లేబరర్స్కి టెస్టులు
- May 28, 2020
జెడ్డా: జెడ్డాలో 108,000 మంది లేబరర్స్కి కరోనా వైరస్ టెస్టులు చేసినట్లు సిటీ లేబర్ హౌసింగ్ కమిటీ వెల్లడించింది. టెస్టులతోపాటు, 591 భవనాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది కోవిడ్-19 ప్రికాషన్స్కి సంబంధించి. కాగా, అల్ జౌఫ్ మునిసిపాలిటీ 200 మందికి పైగా డెలివరీ వర్కర్స్కి జరీమానాలు విధించగా, 600 సేఫ్టీ వయొలేషన్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. వాహనాల్లో శానిటైజర్స్ లేకపోవడం, మాస్క్లు, గ్లోవ్స్ ధరించకపోవడం వంటి వాటికి సంబంధించి వార్నింగ్స్ జారీ చేశారు. మెడికల్ సర్టిఫికెట్స్ లేకపోవడం అలాగే క్లీన్గా వుండకపోవడంపైనా నోటీసులు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
- లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!







