కోవిడ్ 19: 100,000 మంది లేబరర్స్కి టెస్టులు
- May 28, 2020జెడ్డా: జెడ్డాలో 108,000 మంది లేబరర్స్కి కరోనా వైరస్ టెస్టులు చేసినట్లు సిటీ లేబర్ హౌసింగ్ కమిటీ వెల్లడించింది. టెస్టులతోపాటు, 591 భవనాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది కోవిడ్-19 ప్రికాషన్స్కి సంబంధించి. కాగా, అల్ జౌఫ్ మునిసిపాలిటీ 200 మందికి పైగా డెలివరీ వర్కర్స్కి జరీమానాలు విధించగా, 600 సేఫ్టీ వయొలేషన్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. వాహనాల్లో శానిటైజర్స్ లేకపోవడం, మాస్క్లు, గ్లోవ్స్ ధరించకపోవడం వంటి వాటికి సంబంధించి వార్నింగ్స్ జారీ చేశారు. మెడికల్ సర్టిఫికెట్స్ లేకపోవడం అలాగే క్లీన్గా వుండకపోవడంపైనా నోటీసులు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి