కోవిడ్ 19: 100,000 మంది లేబరర్స్కి టెస్టులు
- May 28, 2020
జెడ్డా: జెడ్డాలో 108,000 మంది లేబరర్స్కి కరోనా వైరస్ టెస్టులు చేసినట్లు సిటీ లేబర్ హౌసింగ్ కమిటీ వెల్లడించింది. టెస్టులతోపాటు, 591 భవనాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది కోవిడ్-19 ప్రికాషన్స్కి సంబంధించి. కాగా, అల్ జౌఫ్ మునిసిపాలిటీ 200 మందికి పైగా డెలివరీ వర్కర్స్కి జరీమానాలు విధించగా, 600 సేఫ్టీ వయొలేషన్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. వాహనాల్లో శానిటైజర్స్ లేకపోవడం, మాస్క్లు, గ్లోవ్స్ ధరించకపోవడం వంటి వాటికి సంబంధించి వార్నింగ్స్ జారీ చేశారు. మెడికల్ సర్టిఫికెట్స్ లేకపోవడం అలాగే క్లీన్గా వుండకపోవడంపైనా నోటీసులు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







