ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి ఉపశమనం
- June 01, 2020
మస్కట్: కోవిడ్19 సుప్రీం కమిటీ నిర్ణయాల మేరకు, మస్కట్ మునిసిపాలిటీ, రిజిస్ట్రేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ (రెసిడెన్షియల్ మరియు కమర్షియల్) విషయమై కొన్ని వెసులుబాట్లు కల్పించనుంది. జరీమానాల చెల్లింపు, రిజిస్ట్రేషన్ ఫీజు అలాగే మునిసిపల్ ట్యాక్స్ వంటివాటి నుంచి కన్సెషన్లు, ఎగ్జంప్షన్లు లభించనున్నాయి. రెస్టారెంట్లు మరియు కేఫ్లకు సంబంధించి రెన్యువల్ ఫీజు అలాగే మున్సిపల్ ట్యాక్స్ని మార్చి 19 నుంచి ఆగస్ట్ 31 వరకు ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ రెంటల్ కాంట్రాక్టులకు ఫిబ్రవరి 9 నుంచి జూన్ 1 వరకు ఎగ్జంప్షన్ ఇచ్చారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







