పశుగ్రాసం దుకాణాలపై దాడులు
- January 31, 2016
సెంట్రల్ మార్కెట్లో పశుగ్రాసం దుకాణాలపై మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ కామర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న దుకాణాలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా 9 నిబంధనల్ని ఉల్లంఘించినట్లు అధికారులు చెప్పారు. ఉత్పత్తులపై ధరలకు సంబధించిన ట్యాగ్ లేకపోవడం, అలాగే ఉత్పత్తులను అమ్మినప్పటికీ రశీదులు ఇవ్వకపోవడం, రశీదులపై 'ఒకసారి అమ్మిన వస్తువులు తిరిగి తీసుకోబడవు, మార్చబడవు' అని పేర్కొనడం, ఇవన్నీ నిబంధనల ఉల్లంఘన అని అధికారులు అన్నారు. ఇలాంటి నిబంధనల ఉల్లంఘనకు దుకాణాల మూసివేత, 1 మిలియన్ ఖతారీ రియాల్స్ వరకు ఫైన్ తప్పదని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







