బహ్రెయిన్లో కేరళ వ్యక్తి మృతి
- June 11, 2020
మనామా:61 ఏళ్ళ పాల్ సోలోమన్, మనామా లోని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. బహ్రెయిన్లో కొన్నేళ్ళుగా ఆయన నివసిస్తున్నారు. బహ్రెయిన్ పోలీస్ బ్యాండ్లో టాలెంటెడ్ ట్రంపెటర్గా ఆయన పనిచేశారు. సోలమన్, భారతదేశంలోని కేరళకు చెందినవారు. సోలమన్ భార్య లిని, ప్రస్తుతం ఇండియాలో వున్నారు.సోలమన్ కుమారుడు యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నాడు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు