బహ్రెయిన్లో కేరళ వ్యక్తి మృతి
- June 11, 2020
మనామా:61 ఏళ్ళ పాల్ సోలోమన్, మనామా లోని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. బహ్రెయిన్లో కొన్నేళ్ళుగా ఆయన నివసిస్తున్నారు. బహ్రెయిన్ పోలీస్ బ్యాండ్లో టాలెంటెడ్ ట్రంపెటర్గా ఆయన పనిచేశారు. సోలమన్, భారతదేశంలోని కేరళకు చెందినవారు. సోలమన్ భార్య లిని, ప్రస్తుతం ఇండియాలో వున్నారు.సోలమన్ కుమారుడు యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నాడు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







