వెయిటింగ్లో వలసదారులకు 'అదనపు రుసుము'
- February 01, 2016
వలసదారులకు అందించే శానిటరీ సర్వీసులకు సంబంధించి అదనపు రుసుము విధించేలా ఎంపీలు చేసిన ప్రతిపాదనలు ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లు మినిస్టర్ ఎస్సామ్ ఖలాఫ్ చెప్పారు. కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్కు ఈ వ్యవహారాన్ని రిఫర్ చేశామనీ, ప్రభుత్వం కౌన్సిల్ వ్యూస్ కోసం ఎదురుచూస్తోందని ఆయన అన్నారు. శానిటేషన్ మరియు సర్ఫేస్ డిశ్చార్జ్ చట్టానికి సవరణలు చేసేందుకు చర్చిస్తున్నామనీ, దీనికి సంబంధించి కొంత మొత్తాన్ని ప్రభుత్వం సేకరించేలా ఆలోచనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతానికి ఈ సేవలన్నీ ఉచితంగానే లభిస్తున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకున్నా అవి బహ్రెయిన్ పౌరులకు నష్టం కలిగించవని మినిస్టర్ వెల్లడించారు. గడచిన పదిహేనేళ్ళలో 300 బహ్రెయినీ దినార్స్ సీవేజ్ సైట్స్ మరియు ప్రాజెక్టులపై ఖర్చు చేశామనీ, రానున్న 14 ఏళ్ళలో 75 మిలియన్ బహ్రెయినీ దినార్స్ ఖర్చు చేయనున్నామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







