సిటిజన్కి మూడేళ్ళ జైలు
- June 17, 2020
మస్కట్: విద్వేషాన్ని రగిల్చేలా సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టినందుకుగాను ఓ సిటిజన్కి న్యాయస్థానం మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. దేశ జనాభా మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా నిందితుడు సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టాడని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ సందర్భంగా పేర్కొంది. నిందితుడి ఫోన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు, సోషల్ మీడియా అకౌంటుని కూడా క్లోజ్ చేయాలని ప్రాసిక్యూషన్ ఆదేశించింది. సోషల్ మీడియా వేదికల సాక్షిగా జరుగుతున్న విద్వేష ప్రచారం, జుగుప్సాకరమైన వ్యాఖ్యల పట్ల ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నట్లు ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







