సిటిజన్కి మూడేళ్ళ జైలు
- June 17, 2020
మస్కట్: విద్వేషాన్ని రగిల్చేలా సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టినందుకుగాను ఓ సిటిజన్కి న్యాయస్థానం మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. దేశ జనాభా మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా నిందితుడు సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టాడని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ సందర్భంగా పేర్కొంది. నిందితుడి ఫోన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు, సోషల్ మీడియా అకౌంటుని కూడా క్లోజ్ చేయాలని ప్రాసిక్యూషన్ ఆదేశించింది. సోషల్ మీడియా వేదికల సాక్షిగా జరుగుతున్న విద్వేష ప్రచారం, జుగుప్సాకరమైన వ్యాఖ్యల పట్ల ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నట్లు ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







