ఏపీలో కొత్తగా 465 కరోనా పాజిటివ్ కేసులు
- June 19, 2020
అమరావతి:ఏపీలో గడిచిన 24 గంటల్లో 465 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో రాష్ట్రంలో 376 కేసులు నమోదవ్వగా.. విదేశాల నుంచి వచ్చిన వారికి 19 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 70మందికి సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7961కి చేరింది. ఈరోజు నలుగురు మృతి చెందినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో 96 మంది కరోనాతో మరణించారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?