ఏపీలో కొత్తగా 465 కరోనా పాజిటివ్ కేసులు
- June 19, 2020
అమరావతి:ఏపీలో గడిచిన 24 గంటల్లో 465 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో రాష్ట్రంలో 376 కేసులు నమోదవ్వగా.. విదేశాల నుంచి వచ్చిన వారికి 19 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 70మందికి సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7961కి చేరింది. ఈరోజు నలుగురు మృతి చెందినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో 96 మంది కరోనాతో మరణించారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







