ఏపీలో కొత్తగా 465 కరోనా పాజిటివ్ కేసులు

- June 19, 2020 , by Maagulf
ఏపీలో  కొత్తగా 465 కరోనా పాజిటివ్  కేసులు

అమరావతి:ఏపీలో గడిచిన 24 గంటల్లో 465 కొత్త కరోనా పాజిటివ్  కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో రాష్ట్రంలో 376 కేసులు నమోదవ్వగా.. విదేశాల నుంచి వచ్చిన వారికి 19 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 70మందికి సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7961కి చేరింది. ఈరోజు నలుగురు మృతి చెందినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో 96 మంది కరోనాతో మరణించారు.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com