కరోనా వైరస్తో బహ్రెయిన్లో డాక్టర్ మృతి
- June 23, 2020
మనామా:ప్రైమరీ కేర్ ఫిజీషియన్ సోలోమన్ విజయ్కుమార్ కరోనా వైరస్తో మృతి చెందారు. బహ్రెయిన్లో కరోనా వైరస్ కారణంగా ఓ వైద్యుడు మృతి చెందడం ఇదే తొలిసారి. 14 ఏళ్ళ క్రితం కుమార్, అమెరికన్ మిషన్లో చేరారు. నాలుగు వారాలుగా మిలిటరీ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతూ మృతి చెందారాయన. విజయ్కుమార్ మృతి పట్ల ఆసుపత్రి సిబ్బంది ప్రగాఢ సంతాపం తెలిపారు. డాక్టర్ విజయ్కుమార్ సేవలు వెలకట్టలేనివని అమెరికన్ మిషన్ హాస్పిటల్ డాక్టర్ జార్జి షెరియన్ చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







