కరోనా వైరస్తో బహ్రెయిన్లో డాక్టర్ మృతి
- June 23, 2020
మనామా:ప్రైమరీ కేర్ ఫిజీషియన్ సోలోమన్ విజయ్కుమార్ కరోనా వైరస్తో మృతి చెందారు. బహ్రెయిన్లో కరోనా వైరస్ కారణంగా ఓ వైద్యుడు మృతి చెందడం ఇదే తొలిసారి. 14 ఏళ్ళ క్రితం కుమార్, అమెరికన్ మిషన్లో చేరారు. నాలుగు వారాలుగా మిలిటరీ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతూ మృతి చెందారాయన. విజయ్కుమార్ మృతి పట్ల ఆసుపత్రి సిబ్బంది ప్రగాఢ సంతాపం తెలిపారు. డాక్టర్ విజయ్కుమార్ సేవలు వెలకట్టలేనివని అమెరికన్ మిషన్ హాస్పిటల్ డాక్టర్ జార్జి షెరియన్ చెప్పారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!