పోలీసు వేషధారణలో దోపిడీ.. ఇద్దరి అరెస్ట్
- June 25, 2020
మనామా:రస్ జువైద్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు పోలీసుల్లా వేషధారణతో దోపిడీకి పాల్పడిన ఘటనపై మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పందించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ పేర్కొంది. సదరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఈ ఘటనపై విచారణ జరిపినట్లు మినిస్ట్రీ తెలిపింది. 33 ఏళ్ళ వ్యక్తి తన వాహనంలో వెళుతుండగా, నిందితులు అతన్ని దోపిడీ చేశారని, విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుల్ని గుర్తించి వారిని అరెస్ట్ చేశారని పేర్కొంది మినిస్ట్రీ. నిందితులు ఈ తరహా ఘటనలకు గతంలోనూ పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు