కేంద్ర మాజీ మంత్రి భుజానికి శస్త్ర చికిత్స

- February 02, 2016 , by Maagulf
కేంద్ర మాజీ మంత్రి భుజానికి శస్త్ర చికిత్స

కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి భుజానికి శస్త్ర చికిత్స చేశారు. ముంబై బ్రీచ్‌ క్యాండి ఆస్పత్రిలో చిరుకు ఆపరేషన్‌ జరిగినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. కాగా ఇవాళ అనంతలో రాహుల్ పర్యటించారు. ఈ పర్యటనకు రాకపోవడానికి అనారోగ్యమే కారణమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అంతే తప్ప ఇందులో ఎటువంటి సందేహాలు, అపోహలు వద్దని పార్టీ నేతలు చెప్పారు. కాగా ఈ నెల రెండో వారంలో హైదరాబాద్‌కు చిరంజీవి రానున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com