కేంద్ర మాజీ మంత్రి భుజానికి శస్త్ర చికిత్స
- February 02, 2016
కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి భుజానికి శస్త్ర చికిత్స చేశారు. ముంబై బ్రీచ్ క్యాండి ఆస్పత్రిలో చిరుకు ఆపరేషన్ జరిగినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. కాగా ఇవాళ అనంతలో రాహుల్ పర్యటించారు. ఈ పర్యటనకు రాకపోవడానికి అనారోగ్యమే కారణమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అంతే తప్ప ఇందులో ఎటువంటి సందేహాలు, అపోహలు వద్దని పార్టీ నేతలు చెప్పారు. కాగా ఈ నెల రెండో వారంలో హైదరాబాద్కు చిరంజీవి రానున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









