కేంద్ర మాజీ మంత్రి భుజానికి శస్త్ర చికిత్స
- February 02, 2016
కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి భుజానికి శస్త్ర చికిత్స చేశారు. ముంబై బ్రీచ్ క్యాండి ఆస్పత్రిలో చిరుకు ఆపరేషన్ జరిగినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. కాగా ఇవాళ అనంతలో రాహుల్ పర్యటించారు. ఈ పర్యటనకు రాకపోవడానికి అనారోగ్యమే కారణమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అంతే తప్ప ఇందులో ఎటువంటి సందేహాలు, అపోహలు వద్దని పార్టీ నేతలు చెప్పారు. కాగా ఈ నెల రెండో వారంలో హైదరాబాద్కు చిరంజీవి రానున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









