పోలీసుల అదుపులో అబ్దుల్ అజీజ్
- February 02, 2016
లష్కరే తొయిబా ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ను లఖ్నవూలో ఉత్తరప్రదేశ్లో ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు చెందిన అజీజ్.... నగరంలోని రెండు కేసుల్లో నిందితుడు. గణేశ్ ఆలయం పేల్చివేత కుట్ర కేసులో అజీజ్ ప్రధాన నిందితుడు. 2003లో బెయిల్పై విడుదలైన అజీజ్ సౌదీకి పారిపోయాడు. సౌదీ ప్రభుత్వ వెనక్కి పంపడంతో తిరిగి లఖ్నవూ చేరుకున్న అజీజ్ను ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అజీజ్ను లఖ్నవూలో తెలంగాణ పోలీసులు ప్రశిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా









