యూఏఈ:48 డిగ్రీలకు చేరుకుంటున్న ఉష్ణోగ్రత
- July 03, 2020
యూఏఈ:శుక్రవారం యూఏఈలోని పలు ప్రాంతాల్లో పాక్షికంగా ఆకాశం మేఘావృతమై వుంటుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్సిఎం) పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షం కూడా కురిసే అవకాశం వుంది. కాగా, ఇంటీరియర్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ చేరుకోవచ్చు. మరోపక్క, అబుదాబీ అలాగే దుబాయ్లలో ఉష్ణోగ్రతలు 41, 42 డిగ్రీల వరకు వుంటుంది. ఓ మోస్తరు వేగంతో గాలులు, కొన్ని చోట్ల దుమ్ముతో కూడిన గాలులు వీస్తాయి. సముద్రం ఓ మోస్తరు రఫ్గా వుండొచ్చు. సాయంత్రం ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల వరకు తగ్గుతాయి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







