యూఏఈ:48 డిగ్రీలకు చేరుకుంటున్న ఉష్ణోగ్రత
- July 03, 2020యూఏఈ:శుక్రవారం యూఏఈలోని పలు ప్రాంతాల్లో పాక్షికంగా ఆకాశం మేఘావృతమై వుంటుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్సిఎం) పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షం కూడా కురిసే అవకాశం వుంది. కాగా, ఇంటీరియర్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ చేరుకోవచ్చు. మరోపక్క, అబుదాబీ అలాగే దుబాయ్లలో ఉష్ణోగ్రతలు 41, 42 డిగ్రీల వరకు వుంటుంది. ఓ మోస్తరు వేగంతో గాలులు, కొన్ని చోట్ల దుమ్ముతో కూడిన గాలులు వీస్తాయి. సముద్రం ఓ మోస్తరు రఫ్గా వుండొచ్చు. సాయంత్రం ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల వరకు తగ్గుతాయి.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA