యూఏఈ:48 డిగ్రీలకు చేరుకుంటున్న ఉష్ణోగ్రత
- July 03, 2020
యూఏఈ:శుక్రవారం యూఏఈలోని పలు ప్రాంతాల్లో పాక్షికంగా ఆకాశం మేఘావృతమై వుంటుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్సిఎం) పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షం కూడా కురిసే అవకాశం వుంది. కాగా, ఇంటీరియర్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ చేరుకోవచ్చు. మరోపక్క, అబుదాబీ అలాగే దుబాయ్లలో ఉష్ణోగ్రతలు 41, 42 డిగ్రీల వరకు వుంటుంది. ఓ మోస్తరు వేగంతో గాలులు, కొన్ని చోట్ల దుమ్ముతో కూడిన గాలులు వీస్తాయి. సముద్రం ఓ మోస్తరు రఫ్గా వుండొచ్చు. సాయంత్రం ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల వరకు తగ్గుతాయి.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..







