పద్ధతిలో లేని 600 ఇళ్ళను క్రమబద్ధీకరణ
- February 03, 2016
నివాశితుల జీవితాలను రక్షించేందుకు, భవనాల భద్రతను పటిష్టపరిచేందుకు క్రమ పద్ధతిలో లేని 864 గృహాలలో 600 ఇళ్ళను క్రమబద్ధీకరణ చేయనున్నట్లు కాపిటల్ గవర్నర్ షికే హిషాం బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల ఖలీఫా వెల్లడించారు. మార్చ్ 2013 లో ప్రారంభమైన ఈ క్రమబద్ధీకరణ పథకం ప్రధాన లక్ష్యం తుది దశకు చేరుకొంది. ఈ క్రమబద్ధీకరణలో పోలీస్ యంత్రంగా శాఖ, కార్మిక మరియు సామాజిక అభివృధ్హి శాఖ, కాపిటల్ ట్రస్ట్ బోర్డు, విద్యుత్ , నీటి నిర్వహణ సంస్థ , సివిల్ డిఫెన్సు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇందులో కీలిక భూమిక పోషించనున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







