హెల్త్ కేర్ వర్కర్స్ కోసం లులు స్పెషల్ ఆఫర్
- July 04, 2020
దుబాయ్:లులు ఎక్స్ఛేంజ్, హెల్త్ కేర్ వర్కర్స్ కోసం స్పెషల్ స్కీమ్ ని ప్రకటించింది. ఈ స్కీమ్ ప్రకారం డాక్టర్లు, నర్స్లు అదనపు సర్వీసు ఛార్జీ లేకుండా మనీ రెమిట్ చేయడానికి లులు వీలు కల్పిస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ స్కీంని ప్రకటించింది లులు గ్రూప్. కరోనా వైరస్పై పోరులో ఫ్రంట్ లైన్ వారియర్స్ పాత్ర చాలా కీలకం అనీ, వారిని గౌరవించుకోవడం మనందరి బాధ్యత అని లులు ఫైనాన్షియల్ గ్రూప్ ఎండీ అదీబ్ అహ్మద్ చెప్పారు. యూఏఈ వ్యాప్తంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. లులు మనీ యాప్ ద్వారా ఈ కూడా ఈ ఆఫర్ని పొందవచ్చు.
తాజా వార్తలు
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!







