హెల్త్ కేర్ వర్కర్స్ కోసం లులు స్పెషల్ ఆఫర్
- July 04, 2020దుబాయ్:లులు ఎక్స్ఛేంజ్, హెల్త్ కేర్ వర్కర్స్ కోసం స్పెషల్ స్కీమ్ ని ప్రకటించింది. ఈ స్కీమ్ ప్రకారం డాక్టర్లు, నర్స్లు అదనపు సర్వీసు ఛార్జీ లేకుండా మనీ రెమిట్ చేయడానికి లులు వీలు కల్పిస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ స్కీంని ప్రకటించింది లులు గ్రూప్. కరోనా వైరస్పై పోరులో ఫ్రంట్ లైన్ వారియర్స్ పాత్ర చాలా కీలకం అనీ, వారిని గౌరవించుకోవడం మనందరి బాధ్యత అని లులు ఫైనాన్షియల్ గ్రూప్ ఎండీ అదీబ్ అహ్మద్ చెప్పారు. యూఏఈ వ్యాప్తంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. లులు మనీ యాప్ ద్వారా ఈ కూడా ఈ ఆఫర్ని పొందవచ్చు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..