హెల్త్ కేర్ వర్కర్స్ కోసం లులు స్పెషల్ ఆఫర్
- July 04, 2020
దుబాయ్:లులు ఎక్స్ఛేంజ్, హెల్త్ కేర్ వర్కర్స్ కోసం స్పెషల్ స్కీమ్ ని ప్రకటించింది. ఈ స్కీమ్ ప్రకారం డాక్టర్లు, నర్స్లు అదనపు సర్వీసు ఛార్జీ లేకుండా మనీ రెమిట్ చేయడానికి లులు వీలు కల్పిస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ స్కీంని ప్రకటించింది లులు గ్రూప్. కరోనా వైరస్పై పోరులో ఫ్రంట్ లైన్ వారియర్స్ పాత్ర చాలా కీలకం అనీ, వారిని గౌరవించుకోవడం మనందరి బాధ్యత అని లులు ఫైనాన్షియల్ గ్రూప్ ఎండీ అదీబ్ అహ్మద్ చెప్పారు. యూఏఈ వ్యాప్తంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. లులు మనీ యాప్ ద్వారా ఈ కూడా ఈ ఆఫర్ని పొందవచ్చు.
తాజా వార్తలు
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!







