మోసపూరితమైన టెక్స్ట్ మెసేజ్లపై అప్రమత్తంగా వుండాలి
- July 06, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్ ‘ఫ్రాడెంట్ మెసేజ్లపై’ అప్రమత్తంగా వుండాలని సూచించింది. బ్యాంక్ కార్డులు బ్లాక్ అయిపోతాయంటూ మెసేజ్లు పంపిస్తున్నారు కొందరు స్కామర్స్. ఆ మెసేజ్ల పట్ల స్పందిస్తే, బ్యాంకు వివరాలు స్కామర్స్ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఈ తరహా మోసపూరిత మెసేజ్ల పట్ల అప్రమత్తంగా వుండాలనీ, డిపార్ట్మెంట్ హాట్లైన్ 66815757 అలాగే టెలిఫోన్ నెంబర్ 2347444కి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







