మోసపూరితమైన టెక్స్ట్ మెసేజ్లపై అప్రమత్తంగా వుండాలి
- July 06, 2020దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్ ‘ఫ్రాడెంట్ మెసేజ్లపై’ అప్రమత్తంగా వుండాలని సూచించింది. బ్యాంక్ కార్డులు బ్లాక్ అయిపోతాయంటూ మెసేజ్లు పంపిస్తున్నారు కొందరు స్కామర్స్. ఆ మెసేజ్ల పట్ల స్పందిస్తే, బ్యాంకు వివరాలు స్కామర్స్ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఈ తరహా మోసపూరిత మెసేజ్ల పట్ల అప్రమత్తంగా వుండాలనీ, డిపార్ట్మెంట్ హాట్లైన్ 66815757 అలాగే టెలిఫోన్ నెంబర్ 2347444కి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..