వలసదారుల వీసాల విషయమై సౌదీ కీలక నిర్ణయాలు
- July 06, 2020రియాద్: సౌదీ అరేబియా, పలు ఇనీషియేటివ్స్ని వలసదారుల వీసాలకు సంబంధించి ప్రకటించడం జరిగింది. రెసిడెన్స్ పర్మిట్ గడువు తీరిన వలసదారులకు ‘పొడిగింపు’, అలాగే ఎగ్జిట్ మరియు రిటర్న్ వీసా వంటి వాటిపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు నెలల పొడిగింపుకు సంబంధించి ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ యూజ్డ్ ఎగ్జిట్ మరియు రిటర్న్ వీసా విషయంలో మూడు నెలల పొడిగింపు ప్రకటించారు. కింగ్డమ్ వెలుపల చిక్కుకుపోయినవారి ఎగ్జిట్ మరియు రిటర్న్ వీసా చెల్లుబాటుని కూడా పొడిగించారు. రెసిడెన్స్ పర్మిట్ని కూడా మూడు నెలలకు పొడిగించారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్