షూటింగ్ పూర్తి చేసుకున్న 'వూపిరి'
- February 03, 2016
అక్కినేని నాగార్జున, తమన్నా, కార్తీలు ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న వూపిరి చిత్ర షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించి అధిక భాగాన్ని ఫ్రాన్స్లోని పారిస్ నగరంలో చిత్రీకరించారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నటుడు కార్తీ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. పీవీపీ సినిమా బ్యానర్పై తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలో చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







