భారత్ దేశానికి చేరిన ఎంఐ-17 హెలికాప్టర్లు
- February 03, 2016
ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రష్యా చివరి బ్యాచ్ ఎంఐ-17వీ-5 మిలటరీ రవాణా హెలికాప్టర్లను భారత్కు అప్పగించింది. మరో 48 తయారు చేసి ఇచ్చేందుకు సైతం ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటోంది. భారత్ రష్యాకు చెందిన రోసోబోరోనిక్స్ పోర్ట్ సంస్థతో గతంలో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయమై ఆ సంస్థ ఉన్నతాధికారి అలెగ్జాండర్ మిఖేయావ్ మాట్లాడారు. 'రష్యా తయారు చేసిన హెలికాప్టర్లకు భారత్ ముఖ్యమైన మార్కెట్. ఇటీవల దక్షిణ ఆసియా దేశాల్లోనూ వీటికి మంచి గిరాకీ వుంది. ఇప్పుడు భారత్కు డెలివరీ ఇచ్చిన హెలికాప్టర్లు సాంకేతికంగా చాలా ఆధునికమైనవి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







