భారత్ లో రూ.75వేల కోట్లు పెట్టనున్న గూగుల్
- July 13, 2020
భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ దిగ్గజ కంపెనీ గూగుల్ ముందుకొచ్చింది. దాదాపు 10బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ గూగుల్ సంస్థ ప్రకటించింది. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీతో గూగుల్ సంస్థ సీఈవో సుందర్ పిచ్చై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు.
భారత్ లో రోజు రోజుకు ఐటీ నిపుణుల సంఖ్య పెరిగిపోతుండటం, అమెరికా వంటి దేశాల్లోతమ కంపెనీల్లో ఇతర దేశాల నుండి నిపుణులను తీసుకునేందుకు ఉన్న ప్రతికూల పరిస్థితులు, చైనాపై అంతర్జాతీయ సమాజంలో ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో… భారత్ లో పెట్టుబడులు అన్ని రకాలుగా ఉత్తమమని గూగుల్ సంస్థ భావించినట్లు జాతీయ మీడియా కథనాలు అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- ఇండియా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
- బ్యాంకుల్లో బయోమెట్రిక్ వేరిఫికేషన్..వినియోగం పై ఆందోళనలు?
- ఇరాన్ కు వ్యతిరేకంగా..ఐసీఏఓ వద్ద కువైట్ సెకండ్ ప్రొటెస్ట్..!!
- బార్కాలో ఒక వాణిజ్య సంస్థ మూసివేత..!!
- ఫేక్ బహ్రెయిన్ దినార్లు..ఐదేళ్ల జైలుశిక్ష, BD500 ఫైన్..!!
- ఆయిల్ ఔట్ పుల్ ని పెంచనున్న 7 ఒపెక్+ దేశాలు..!!
- ఎయిర్ స్పేస్ క్లోజ్,ఫ్లైట్స్ సస్పెన్షన్..ఖండించిన QCAA..!!
- యూఏఈలో ‘ఎమిరేట్స్ లేబర్ మార్కెట్ అవార్డు’ ప్రకటన..
- ఆగస్టు నుంచి రైల్వే టికెట్ బుకింగ్లో సరికొత్త మార్పు
- తిరుమల శ్రీవాణి టికెట్ల కేటాయింపులో కీలక మార్పులు..









