భారత్ లో రూ.75వేల కోట్లు పెట్టనున్న గూగుల్
- July 13, 2020
భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ దిగ్గజ కంపెనీ గూగుల్ ముందుకొచ్చింది. దాదాపు 10బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ గూగుల్ సంస్థ ప్రకటించింది. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీతో గూగుల్ సంస్థ సీఈవో సుందర్ పిచ్చై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు.
భారత్ లో రోజు రోజుకు ఐటీ నిపుణుల సంఖ్య పెరిగిపోతుండటం, అమెరికా వంటి దేశాల్లోతమ కంపెనీల్లో ఇతర దేశాల నుండి నిపుణులను తీసుకునేందుకు ఉన్న ప్రతికూల పరిస్థితులు, చైనాపై అంతర్జాతీయ సమాజంలో ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో… భారత్ లో పెట్టుబడులు అన్ని రకాలుగా ఉత్తమమని గూగుల్ సంస్థ భావించినట్లు జాతీయ మీడియా కథనాలు అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







