లేబర్ రైట్స్ ఉల్లంఘన: కొత్త జరీమానాలు
- July 13, 2020
రియాద్: కరోనా వైరస్ (కోవిడ్19) నేపథ్యంలో ప్రైవేట్ సెక్టార్లో సౌదీ వర్కర్స్కి మద్దతుగా రూపొందిన రాయల్ ఆర్డర్ని ఉల్లంఘించే కంపెనీలపై కొత్త జరీమానాలు విధించబడతాయి. జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (జీఓసిఐ) ఈ మేరకు పలు పెనాల్టీస్కి ఆమోద ముద్ర వేసింది. పెనాల్టీస్ 10,000 సౌదీ రియాల్స్ నుంచి 50,000 సౌదీ రియాల్స్ వరకు వుంటాయి. ఎంతమంది హక్కుల ఉల్లంఘన జరిగింది అన్నదానికి అనుగుణంగా ఈ జరీమానాలు విధించే అవకాశం వుంటుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









