కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
- July 16, 2020
తిరువనంతపురం:కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుకి సంబంధించి కస్టమ్స్ అధికారులు మరో ఇద్దరిని అరస్ట్ చేయడం జరిగింది. అరెస్టయిన ఇద్దరిలో ఒకరు ముహమ్మద్ అన్వర్ కాగా మరొకరు సైదల్వి.. ఈ ఇద్దరూ కేరళలోని మల్లపురం జిల్లాకి చెందినవారు. ఈ కేసుకి సంబంధించి తిరువనంతపురంలో పెద్దయెత్తున సోదాలు జరిగాయి. కేరళ స్టేట్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వద్ద ఐటీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో సోదాలు జరిగాయి. స్వప్నా సురేష్ ఇక్కడే పనిచేసేవారు. కేసు వివరాల్లోకి వెళితే, డిప్లమాటిక్ బ్యాగేజీ రూపంలో 30 కిలోల గోల్డ్ స్మగుల్ అయ్యింది. దీని విలువ 14.82 కోట్లుగా తేల్చారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఈ మేరకు ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేసింది.
తాజా వార్తలు
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!







