మదీనా మసీదులలో మహిళా కార్మికులను నియమించిన సౌదీ ప్రభుత్వం
- July 18, 2020
రియాద్:మదీనా మసీదులలో మహిళా విభాగాల్లో సేవలు అందించేందుకు కావాల్సిన మహిళా కార్మికులను నియమించింది సౌదీ అరేబియా ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఈ మహిళా ఉద్యోగులు ఆయా మహిళా విభాగాల్లో తమ విధులు నిర్వహిస్తారని, ప్రార్ధన నిర్వహణ, భక్తుల నియంత్రణలో వీరు తమ సేవలను అందిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త నియమించిన మహిళా కార్మికులు తమ విధులును సమర్ధవంతంగా నిర్వర్తించేలా మంత్రిత్వశాఖ వారికి అవసరమైన చోట్ల పూర్తి సహకారం అందిస్తుందని వెల్లడించింది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో భక్తులు భౌతిక దూరం పాటించటంతో పాటు..ముందస్తు జాగ్రత్త చర్యల నిర్వహణలో సేవలు అందించనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







