సుప్రీం కమిటీ ఉల్లంఘనలు: 9 మంది అరెస్ట్
- July 18, 2020
ఒమన్: కోవిడ్ 19 నేపథ్యంలో ఏర్పాటయిన సుప్రీం కమిటీ జారీ చేసిన నిర్ణయాల్ని ఉల్లంఘించినందుకుగాను 9 మందిని అరెస్ట్ చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ఉల్లంఘనకు పాల్పడ్డ ఒక్కో వ్యక్తికి 1,000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించడం జరుగుతుంది. తుది తీర్పు వచ్చే లోపు 500 ఒమన్ రియాల్స్ సస్పెండ్ చేయబడుతుంది. జులై 12న రాయల్ ఒమన్ పోలీస్, నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు