సుప్రీం కమిటీ ఉల్లంఘనలు: 9 మంది అరెస్ట్‌

- July 18, 2020 , by Maagulf
సుప్రీం కమిటీ ఉల్లంఘనలు: 9 మంది అరెస్ట్‌

ఒమన్‌: కోవిడ్‌ 19 నేపథ్యంలో ఏర్పాటయిన సుప్రీం కమిటీ జారీ చేసిన నిర్ణయాల్ని ఉల్లంఘించినందుకుగాను 9 మందిని అరెస్ట్‌ చేసినట్లు పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ వెల్లడించింది. ఉల్లంఘనకు పాల్పడ్డ ఒక్కో వ్యక్తికి 1,000 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా విధించడం జరుగుతుంది. తుది తీర్పు వచ్చే లోపు 500 ఒమన్‌ రియాల్స్‌ సస్పెండ్‌ చేయబడుతుంది. జులై 12న రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, నిందితుల్ని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి రిఫర్‌ చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com