సుప్రీం కమిటీ ఉల్లంఘనలు: 9 మంది అరెస్ట్
- July 18, 2020
ఒమన్: కోవిడ్ 19 నేపథ్యంలో ఏర్పాటయిన సుప్రీం కమిటీ జారీ చేసిన నిర్ణయాల్ని ఉల్లంఘించినందుకుగాను 9 మందిని అరెస్ట్ చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ఉల్లంఘనకు పాల్పడ్డ ఒక్కో వ్యక్తికి 1,000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించడం జరుగుతుంది. తుది తీర్పు వచ్చే లోపు 500 ఒమన్ రియాల్స్ సస్పెండ్ చేయబడుతుంది. జులై 12న రాయల్ ఒమన్ పోలీస్, నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







