సౌదీ:ఐదుగురు సిబ్లింగ్స్ మృతి
- July 18, 2020
జెడ్డా:ఓ యూనివర్సిటీ స్టూడెంట్ అలాగే ఐదుగురు సిస్టర్స్ ఓ అపార్ట్మెంట్లో విగతజీవులుగా పడి వుండడం అందర్నీ కలచివేస్తోంది. అల్ అహ్సాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. పిల్లల్ని ఇంట్లో వదిలి, తల్లిదండ్రులు మార్కెట్కి వెళ్ళగా ఆ సమయంలో ఈ హత్య జరిగినట్లు మృతుల కుటుంబీకులు చెబుతున్నారు. అపార్ట్మెంట్ లోపలి నుంచి గడియ పెట్టి వుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







