ఏపీలో కొత్తగా 3963 కరోనా పాజిటివ్ కేసులు

- July 18, 2020 , by Maagulf
ఏపీలో  కొత్తగా 3963 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి:ఏపీలో గడిచిన 24 గంటల్లో 3963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒక్కరోజులో 52 మంది మృతి చెందారు. తాజాగా నమదైన కేసులతో ఏపీలో మొత్తం కేసులు సంఖ్య 44609కి చేరింది. అటు, మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవడంతో 586 మంది కరోనాతో మృతి చెందారు. ఈరోజు మరణించిన వారిలో తూర్పుగోదావరి-12, గుంటూరు-8 , కృష్ణా-8, అనంతపురం-7, ప్రకాశం-4, పశ్చిమగోదావరి-5, నెల్లూరు-3, విశాఖ-2, చిత్తూరు-1, కడప-1, విజయనగరం-1 ఉన్నారు.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com