మస్కట్ నుండి హైదరాబాద్ కు చేరుకున్న ఛార్టర్డ్ ఫ్లైట్
- July 18, 2020
మస్కట్:ఒమాన్ లో కరోనా నేపధ్యంలో వివిధ కారణాలతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ వాసులను స్వదేశానికి తరలించడానికి తెలంగాణ వింగ్ (ఇండియన్ సోషల్ క్లబ్) సహకారం తో ఈ రోజు ఛార్టర్డ్ ఫ్లైట్ 180 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు చేరుకుందని నరేంద్ర పన్నీరు తెలిపారు.ఇందుకు కృషి చేసిన కేసరాజు రామచంద్రరావు,నరేంద్ర పన్నీరు, అశోక్ తమ్మె, కుమార్ మంచికట్ల,ఎక్కల మధు,హేమంత్,వేమన్ కుమార్, చేని గురువయ్య, రజనీకాంత్, తిరుపతి మరియు కోర్ కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా ప్రయాణికులు వారికి ధన్యవాదాలు తెలిపారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







