మద్యం సేవించి నడిపేవారు కూడా మానవబాంబులే

- February 04, 2016 , by Maagulf
మద్యం సేవించి నడిపేవారు కూడా మానవబాంబులే

భారత దేశంలో చాలా వరకు రోడ్డు ప్రమాదాలు మద్యం సేవించి నడపడం వల్లే అని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయ పడింది. ఒకరకంగా చెప్పాలంటే మద్యం తాగి వాహనాలు నడిపే వారే మానవ బాంబులు అని ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీరు ప్రజానీకానికి చాలా అపాయకరమని ఆందోళన వ్యక్తం చేసింది. వీరి నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదం జరిగితే ఒక్కరి ప్రాణాలు పోయినా ఆ కుటుంబం ఎంతో విల విలలాడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com