ఒకేరోజు ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలకు కథలు చెప్పి ఓకే చేసిన పూరి
- February 04, 2016
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకేరోజు ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలకు కథలు చెప్పి ఓకే చేయించుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కి ఒక కథ, డేరింగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్కి ఒక కథ చెప్పి.. ఈ రెండు కథల్ని ఒకేరోజు ఓకే చేయించుకున్నారు పూరి జగన్నాథ్. సాధారణంగా ఐదారు కథలు చెప్పి 20, 30 సిట్టింగ్స్ వేస్తేగానీ కథలు ఓకే అవ్వని ఈరోజుల్లో ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలకు వేర్వేరుగా కథలు చెప్పి ఒకే సిట్టింగ్లో ఓకే చేయించడం పూరి వల్లే సాధ్యమేంది.ఈ అరుదైన రికార్డ్ను సాధించిన పూరి జగన్నాథ్కి హ్యాట్సాఫ్ చెప్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కళ్యాణ్రామ్ కాంబినేషన్లో పూరి జగన్నాథ్ చెయ్యబోతున్న సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్లో ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నారన్న విషయం ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది.ఎన్టీఆర్ కాంబినేషన్లో పూరి జగన్నాథ్ చెయ్యబోయే సినిమాను ఏ బేనర్లో చెయ్యబోతున్నారు, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







