70,000 మంది వలస కార్మికుల విషయంలో సందిగ్ధత
- July 24, 2020
కువైట్ సిటీ: కువైట్లో 60 ఏళ్ళ పైబడిన వలసదారుల విషయంలో సందిగ్ధత నెలకొంది. సుమారు 70,000 మంది వలస కార్మికులు, కరోనా వైరస్ నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయారు. వారికి ముందుగా వున్న రెసిడెన్సీ వీసాలకు అనుగుణంగా వారిని కువైట్లోకి రానిచ్చేందుకు చర్యలు చేపట్టాలనే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, 60 ఏళ్ళ పైబడిన వారి విషయంలో ఎలా నిర్ణయం తీసుకోవాలన్నదానిపై అధికారిక వర్గాల్లో సందిగ్ధత నెలకొంది. వర్క్ ఫోర్స్లో కువైటీల భాగస్వామ్యం పెంచే క్రమంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో వలసదారుల వర్క్ ఫోర్స్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







